హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే శ్రీరాముని శోభాయాత్రను ఈసారి కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (గతంలో సజ్జనార్) ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



